డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా గారి తల్లి అనారోగ్యంతో మృతి చెందారు
తేది;19_08_2023
ఖమ్మం పట్టణం
ఖమ్మం పట్టణంలో 57వ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా గారి తల్లి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు